పర్యావరణ పరిరక్షణకోసం నేను అంటోన్న బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్..

ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకోవడం తమ వంతుగా బాధ్యతగా భావిస్తున్నారు. మొక్కలు నాటుతూ.. మరో ముగ్గురుకి ఛాలెంజ్ ను విసురుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగేలా చేస్తున్నారు. తాజాగా బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని  మొక్కలు నాటారు. 

Green India Challenge: తెలంగాణ లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కలను పెంచండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్‌కుమార్ (MP Santosh Kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. గత ఏళ్లుగా ఈ కార్యక్రమంలో సినీ నటీనటులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు భాగమవుతూ..  సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకోవడం తమ వంతుగా బాధ్యతగా భావిస్తున్నారు. మొక్కలు నాటుతూ.. మరో ముగ్గురుకి ఛాలెంజ్ ను విసురుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగేలా చేస్తున్నారు. తాజాగా బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని  మొక్కలు నాటారు.